టిఎస్ హైకోర్టు సంచలన తీర్పు..

ములుగు జిల్లా మంగపేట మండలం లోని 23 గ్రామాలు రాజ్యాంగం లోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని తీర్పు. తీర్పు ప్రకటించిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్. 75 సంవత్సరాల సుదీర్ఘ పోరాట తర్వాత సంచలన తీర్పు. ఆదివాసుల తరపు వాదనలు వినిపించిన న్యాయవాది చిక్కుడు ప్రభాకర్. రాజ్యాంగ పరిధిలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి రాదనీ ఆదివాసీయేతర రాజకీయ నేతలు. ఆదివాసీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన హైకోర్టు.