రాష్ట్రపతి మేడం అచ్చంగా ముందున్నట్టే.. ఆకట్టుకుంటున్న మైనం బొమ్మ..

రాష్ట్రపతి మేడం అచ్చంగా ముందున్నట్టే.. ఆకట్టుకుంటున్న మైనం బొమ్మ..

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మైనం బొమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక్కడి రాష్ట్ర పతి భవన్ లో పూర్వ రాష్ట్రపతుల విశేషాలతో ఇటీవల మ్యూజియం ఏర్పాటుచేశారు. అందులో ఉంచిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము  మైనం బొమ్మ.. అచ్చం రాష్ట్రపతే ముందున్నట్లు కనిపిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.