భారీ ర్యాలీతో ఈటల రాజేందర్ నామినేషన్...
ముద్ర,తెలంగాణ:- మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఈ రోజు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈటల.నామినేషన్ ప్రక్రియకు కేంద్ర మంత్రులు హరిదీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి హాజరయ్యారు.
నేడు బిజెపి మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా.. శామీర్ పేట్ కట్ట మైసమ్మ ఆలయంలో నామినేషన్ పత్రాలను అమ్మవారి దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.#AbkiBar400Par #PhirEkBaarModiSarka #Eatala4Mallajgiri pic.twitter.com/GwbwG2DhrK
— Eatala Rajender (Modi Ka Parivar) (@Eatala_Rajender) April 18, 2024