భారీ ర్యాలీతో ఈటల రాజేందర్ నామినేషన్...

భారీ ర్యాలీతో ఈటల రాజేందర్ నామినేషన్...

ముద్ర,తెలంగాణ:- మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఈ రోజు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈటల.నామినేషన్ ప్రక్రియకు కేంద్ర మంత్రులు హరిదీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి హాజరయ్యారు.