సిఐని అభినందించిన నాయకులు

సిఐని అభినందించిన నాయకులు

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ సీఐగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సట్ల రాజును అధికార పార్టీ నాయకులు, టిడిపి నాయకులు ఆదివారం శాలువాలు, బొకేలు అందించి అభినందించారు. సీఐని కలిసిన వారిలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు చింతకుంట్ల నరేందర్ రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెలీద వెంకన్న, బుర్ల శంకర్, సింగపురం జగన్, పల్లె రవి, పోగుల సారంగపాణి, తోట వెంకన్న, రజాక్ యాదవ్, సెల్ కొమురెల్లి, సింగపురం రవి, శ్రీనివాస్, తాటికొండ వినయ్ కుమార్, పోగుల సుధాకర్ తదితరులున్నారు. టిడిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మోటం శ్రీనివాస్, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూగుల్ మోహన్ నాయక్ మండల పార్టీ అధ్యక్షుడు మాదిరెడ్డి ధర్మారెడ్డి, కలకోట రమేష్, లాలు, అరుణ్ నాయక్ లతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు యువజన సంఘాల నాయకులు సీఐని అభినందించారు.