శ్రీమల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

శ్రీమల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

ముద్ర ప్రతినిది, భువనగిరి:  భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన శ్రీమల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జెడ్పిటిసి సుబ్బూరు బీరుమల్లయ్య,బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు,భువనగిరి సింగిల్ విండో చైర్మన్ నోముల పరమేశ్వర్ రెడ్డి,బీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాష్ గౌడ్,

చందుపట్ల మాజీ సింగిల్ విండో చైర్మన్ బల్గూరి మధుసూదన్ రెడ్డి,మదర్ డైరీ డైరెక్టర్ కస్తూరి పాండు,స్థానిక సర్పంచ్ జక్కా కవిత రాఘవేందర్ రెడ్డి,సింగిల్ విండో వైస్ చైర్మన్ కేతావత్ మహేందర్ నాయక్,బీఆర్ఎస్ నాయకులు కేశపట్నం రమేష్,అబ్బ గాని వెంకట్ గౌడ్,చిందం మల్లికార్జున్,అంకర్ల మురళి,పడాల వెంకటేశ్వర్లు,ర్యాకల శ్రీనివాస్ చింతల శంకర్ గౌడ్ సాబన్కార్ వెంకటేష్,సాబన్కార్ రాం కిషన్,చింతల దేవేందర్ గౌడ్,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చుక్క పద్మయ్య,వార్డు సభ్యులు,గ్రామ ప్రజలు,భక్తులు,తదితరులు పాల్గొన్నారు.