మేడిగడ్డ బ్యారేజీకి చేసుకున్న మంత్రులు..

మేడిగడ్డ బ్యారేజీకి చేసుకున్న మంత్రులు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: కాలేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యరేజీకి హెలికాప్టర్ ద్వారా శుక్రవారం మధ్యాహ్నం గం.12.14 నిమిషాలకు చేరుకున్న మంత్రుల బృందం రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పోన్నం ప్రభాకర్ ,  వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకటస్వామిలు బ్యారేజీ వద్దకు చేరుకుని ముందుగా అంబటిపల్లి లోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం బ్యారేజీల సందర్శనకు వెళ్లనున్నారు.