వెంకటేశ్వర స్వామికి.. అష్టదళ పాద పద్మారాధన

వెంకటేశ్వర స్వామికి.. అష్టదళ పాద పద్మారాధన

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర : జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామికి హైదరాబాదుకు చెందిన భక్తులు 108 బంగారు పద్మాలతో అష్టదళ పాద పద్మారాధన పూజ నిర్వహించారు. పోతరాజు సురేష్ లక్ష్మి, వెలదండి అశోక్ శిరీష, ఎడ్ల ఆనంద్ రావు మంజుల, పోతరాజు అక్షిత విష్ణు దంపతులు అష్టదళ పాద పద్మారాధన పూజలో పాల్గొనినారు. ఆలయ ఈవో బి.లక్ష్మీ ప్రసన్న, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు  కమిటీ సభ్యులు, అర్చకులు సౌమిత్రి రంగాచార్యులు, బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ,  మరియు ఆలయ సిబ్బంది భక్తులను పాల్గొన్నారు.