కూతురే కన్న తండ్రికి తలకొరివి పెట్టింది

కూతురే కన్న తండ్రికి తలకొరివి పెట్టింది

మోత్కూర్(ముద్ర న్యూస్):మండలంలోని దాచారం గ్రామానికి చెందిన కమిండ్ల వెంకయ్య(57): శుక్రవారం గుండె పోటుతో మృతి చెందాడు.మృతునికి ఇద్దరు భార్యలు ప్రమీల,సంపూర్ణ ఇద్దరు కూతుర్లు యాదలక్ష్మి (17),రెండవ కూతురు పల్లవి ఉన్నారు.మృతునికి కుమారులు లేకపోవడంతో కూతురే కన్న తండ్రికి తలకొరివి  పెట్టింది.  రెక్కడితే కాని కడుపునిండని అ కుటుంబం పెళ్లి ఈడుకు వచ్చిన కూతురు ఉండగా అక్ష్మత్తుగా కుటుంబ పెద్దను కోల్పోవడంతో మృతుని కుటుంబం వీదిన పడిందని ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.