నూతన కార్యవర్గాన్ని అబినధించిన మంత్రి కొప్పుల
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ సభ్యులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కరీంనగర్ క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా మంత్రి నూతన కార్యవర్గాన్ని అబినంధించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చీపిరి శెట్టి రాజేష్, ప్రధాన కార్యదర్శి బండారి లక్ష్మణ్, ఆర్థిక కార్యదర్శి కాశేట్టి రాంబాబు, ఉపాధ్యక్షులు సోమిశెట్టి శివ సాయి, స్తంభంకాడి మహేష్, సంయుక్త కార్యదర్శులు ఒడ్నల భూమేష్ ,పానుగంటి రవి, కార్యదర్శులు చుక్క రవి, చల్ల రవి, చుక్క భీమ్ రాజ్, బండారి తిరుపతి, కార్యవర్గ సభ్యులు సోమిశెట్టి శేఖర్, కాశేట్టి విజయ్ కుమార్ పాల్గొన్నారు.