ఆత్మహత్య చేసుకోబోయిన వృద్ధురాలిని కాపాడిన పోలీసులు 

ఆత్మహత్య చేసుకోబోయిన వృద్ధురాలిని కాపాడిన పోలీసులు 

ముద్ర,తంగళ్లపల్లి:-రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మానేరు నదిలో మునిగి ఆత్మహత్య చేసుకోబోయిన ఇందిరానగర్ కు చెందిన ఏళ్లోల్ల చంద్రవ్వ(85) వృద్ధురాలు.మానేరు బ్రిడ్జిపై నుండి వెళ్తూ అటు వైపు చూసి ఆమెను కాపాడడానికి వెళ్లిన కానిస్టేబుల్ నరేందర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు కు సమాచారం తెలపడంతో వెళ్లి ఆమెను కాపాడారు.నదిలో ఉన్న చంద్రవ్వ ని కాపాడిన ఎస్సై వెంకటేశ్వర్లు,కానిస్టేబుల్ నరేందర్ లను పలువురు గ్రామస్థులు అభినందించారు.