ప్రశాంతంగా ముగిసిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా ముగిసిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

ముద్ర, వీణవంక: 6 నుండి 10 వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఘన్ముక్లా మోడల్ స్కూల్ లో నిర్వహించిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం నిర్వహించిన 6 వ తరగతి ప్రవేశ పరీక్షకు 268 మందికి 227 మంది విద్యార్థులు,మధ్యాహ్నం నిర్వహించిన 7 నుండి 10 వ తరగతి పరీక్షకు  69 మంది విద్యార్థులకు 55 విద్యార్థులు హాజరయ్యారని,ఈ పరీక్షకు ముఖ్య నిర్వహణాధికరిగా  మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ డా|| వేణు గోపాల్ రెడ్డి, డిపార్ట్మెంటల్ అధికారిగా ఖాద్రీ వ్యవహరించడం జరిగిందని తెలిపారు.