గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం కష్టపడతాం - రాజిరెడ్డి సైన్యం 

గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం కష్టపడతాం - రాజిరెడ్డి సైన్యం 

ముద్ర, శాయంపేట : వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పత్తిపాక రాజిరెడ్డి సైన్యం తెలిపారు. 50,మంది యువకులు సర్పంచ్ రాజిరెడ్డిని వారి నివాసంలో కలిసారు. రమణరెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. కలిసిన వారిలో బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పసుల ప్రవీణ్, యూత్ అధ్యక్షుడు  పెండెల కిరణ్ - రాజిరెడ్డి సైన్యం బిల్లా రాజు కుమార్, అఖిల్, వికాస్, ప్రశాంత్, రమేష్, సుమన్, రిజ్వాన్, సిద్దు, సాయి, సురేష్, గణేష్ వున్నారు