ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో 3వ చార్జిషీటు దాఖలు

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో 3వ చార్జిషీటు దాఖలు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అనుబంధ చార్జషీటు దాఖలు చేసిన ఈడీ. రాజేష్​ జోషీ, రాఘవ మాగుంట, గౌతమ్​ మల్హోత్రాపై చార్జి షీట్ దాఖలు. ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో 3వ చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ. గడువులోగా చార్జషీటు దాఖలు చేశామని కోర్టుకు  చెప్పిన ఈడీ.