ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 3వ చార్జిషీటు దాఖలు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అనుబంధ చార్జషీటు దాఖలు చేసిన ఈడీ. రాజేష్ జోషీ, రాఘవ మాగుంట, గౌతమ్ మల్హోత్రాపై చార్జి షీట్ దాఖలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 3వ చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ. గడువులోగా చార్జషీటు దాఖలు చేశామని కోర్టుకు చెప్పిన ఈడీ.