రంగారెడ్డి జిల్లాలో 9 గంట వరకు 7.48 శాతం పోలింగ్ నమోదు
ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల లో 9 గంటల వరకు వరకు 7.48 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇబ్రహీంపట్నం లో 8.11, శేరిలింగంపల్లిలో 8, షాద్నగర్లో 7,2 కల్వకుర్తిలో 5, చేవెళ్లలో 6, రాజేంద్రనగర్లో 15, ఎల్బీనగర్ లో 5.6, మహేశ్వరం లో 5 శాతం పోలింగ్ నమోదు అయింది.