రంగారెడ్డి జిల్లాలో 9 గంట వరకు 7.48 శాతం పోలింగ్ నమోదు

రంగారెడ్డి జిల్లాలో 9 గంట వరకు 7.48 శాతం పోలింగ్ నమోదు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : రంగారెడ్డి  జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల లో 9 గంటల వరకు వరకు 7.48 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇబ్రహీంపట్నం లో 8.11, శేరిలింగంపల్లిలో 8,  షాద్‌నగర్‌లో 7,2 కల్వకుర్తిలో 5,  చేవెళ్లలో 6,  రాజేంద్రనగర్‌లో 15,  ఎల్బీనగర్ లో 5.6, మహేశ్వరం లో  5 శాతం పోలింగ్ నమోదు అయింది.