బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

భూదాన్ పోచంపల్లి,ముద్ర; భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని కనుముకుల గ్రామంలో గల పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి  దేవాలయ 21 వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న జరిగే కళ్యాణ మహోత్సవానికి  తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆదివారం దేవాలయ నిర్మాణ కర్తలు,పోచంపల్లి జడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి ఆహ్వానించడం జరిగింది.