జిల్లా కోశాధికారిగా బుచ్చిబాబు

జిల్లా కోశాధికారిగా బుచ్చిబాబు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివుని పల్లి గ్రామానికి చెందిన అయిత బుచ్చిబాబు ఆర్యవైశ్య జనగాం జిల్లా కోషాదిగారిగా నియమించినట్లు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పార్శి కమల్ కుమార్ ప్రకటించారు. బుచ్చిబాబు నియామకం పట్ల ఆర్యవైశ్య సంగం రాష్ట్ర నాయకులు జొన్నల రాజేశ్వర్, మండల నాయకులు  పార్శి కృష్ణారావు, వెంకట్ రామ్ నర్సయ్య, పాలకుర్తి సోమశేఖర్, కురెల్లి కృష్ణమూర్తి, అంచూరి కృష్ణారావు, పడకంటి కృష్ణమూర్తి తదితరులు బుచ్చిబాబును అభినందించారు