గండ్ర వెంకట రమణారెడ్డిని గెలిపించాలి

గండ్ర వెంకట రమణారెడ్డిని గెలిపించాలి
  • 1వ వార్డులో ప్రచారం

ముద్ర, శాయంపేట : మండలంలోని పత్తిపాక గ్రామంలో వచ్చే ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి  ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి  చేసే బిఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని ప్రజకు చెప్పారు. సంక్షేమ ఫలాలు పొందాలంటే కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లని కోరారు. ఈ ప్రచారంలో వార్డు మెంబెర్ మొగిలి, బిఆర్ఎస్ నాయకులు బోగం సాంబరాజు, నాలికే రాజు, సూరయ్య, కొమ్మాలు, సంపత్, బిక్షపతి, ప్రమోద్, ఐలుమల్లు, పాపయ్య పాల్గొన్నారు.