బిజెపి జిల్లా మహిళా మోర్చా కమిటీ ఎన్నిక
ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బుల్లెట్ మాధురి చంద్రలు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా మొగిరెడ్డి శ్రావణి, జిల్లా ఉపాధ్యక్షురాలుగా కుమ్మరిండ్ల లక్ష్మి, లక్కాకుల మాధవి, శ్రీ వాణి జక్కుల, రంగ రేఖ, నూనె మాధవి, అన్నం శోభ, కార్యదర్శిగా వెంపటి రమ్య, సోషల్ మీడియా మహిళా కన్వీనర్ గా నియమించిన్నట్లు తెలిపారు