వెంకటేష్ ఆధ్వర్యంలో సాయి మందిరంలో  ప్రత్యేక పూజలు.....

వెంకటేష్ ఆధ్వర్యంలో సాయి మందిరంలో  ప్రత్యేక పూజలు.....

ఆలేరు (ముద్ర న్యూస్):తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సతీమణి శోబమ్మ దంపతులు మరియు ప్రభుత్వ విప్. ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పేర్లపై గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని సాయి బాబా మందిరంలో బిఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు పూల శ్రవణ్. గొంగిడి యువసేన పట్టణ అధ్యక్షులు జూకంటి వెంకటేష్ ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో అత్యధిక స్థానాలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించి మూడోసారి విజయం సాధించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సాయి మందిరం ఆలయ కమిటీ నిర్వహణ కమిటీ నిర్వాహకులు కామిటికారి అశోక్. యువజన విభాగం పట్టణ నాయకులు ఎస్.కె మహమ్మద్. జింకల భరత్. మైశెట్టి మహేందర్. గూడెపు మాధవ్. రామ్మూర్తి. యాటశివ. పూల కళ్యాణ్. అందే భరత్. చింటూ. శ్రావణ్. బొడ్డు కిరణ్. ప్రవీణ్. గోపి. సోను. టింకు. అరవింద్. చంద్ర. నాగిల్ల  రాజు. సుకృత్. పాండు. మోహన్ ప్రసాద్. కృష్ణ. సోషల్ మీడియా కన్వీనర్ బాసాని ప్రశాంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.