బాధితునికి మాజీ జడ్పిటిసి మైదం భారతి వరప్రసాద్ ఆర్థిక సాయం

బాధితునికి మాజీ జడ్పిటిసి మైదం భారతి వరప్రసాద్ ఆర్థిక సాయం

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: రామగిరి మండలంలోని ఆదివారం పేట గ్రామం లో తీవ్ల కాలు నొప్పితో బాధపడుతున్న కన్నూరి సంజీవ్ కు శుక్రవారం ముత్తారం మండలం మాజీ జడ్పీటీసీ మైదం భారతివరప్రసాద్ రూ. 1500 ఆర్ధికసాయం చేశారు.ఆయన వెంట వేపచెట్టు రాజేశం, కన్నూరి నర్సింగ్, గోడిశేల సంతోష్, గోడిశేల మల్లేష్, గోడిశేల సుధాకర్, గోడిశేల రాజయ్య, గోడిశేల రమేష్, గోడిశేల శివరాం పాల్గొన్నారు.