Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారిన శరత్ చంద్రా రెడ్డి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలకమైన మలుపు తిరిగింది. శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్గా మారిపోయారు. అప్రూవర్గా మారడానికి కోర్టు అంగీకరించింది. ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. ఆడిటర్ బుచ్చిబాబు ఇప్పటికే అప్రూవర్గా మారారు.