దేశంలో అతి పెద్ద స్కామ్​ అమరావతి : సజ్జల 

దేశంలో అతి పెద్ద స్కామ్​ అమరావతి : సజ్జల 

దేశంలో అతి పెద్ద స్కామ్​ అమరావతి అన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. దేశ భక్తితో తన ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చానని లింగనేని కోర్టులో చెబుతున్నారు. సీఎం పదవి పూర్తయ్యాక చంద్రబాబు ఆ ఇంటిని ఎందుకు ఖాళీ చేయలేదని ప్రశ్నించారు. లింగమనేని రమేష్​కు రైతుల భూమిని ఇచ్చారని అన్నారు. సుప్రీం కోర్టుకు వెళ్ళి పేదల ఇళ్లను అడ్డుకున్నారని అన్నారు. కరడుగట్టిన దుర్మార్గులు, పెత్తందార్ల పక్షాన టీడీపీ, జనసేన, వామపక్షాలు ఒక్కటయ్యాయని సజ్జల అన్నారు. కుట్రపూరితంగా జగన్​పై దాడి మొదలు పెట్టారని అన్నారు.