వందే భరత్ రైలు కోచ్ నుండి పొగలు

తిరుపతి:

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న రైలులో మనుబోలు రైల్వే స్టేషన్ వద్ద ఘటన. 

ప్రయాణీకుడు బాత్ రూమ్‌లో  కాల్చిన సిగరేట్ వల్లే  ప్లాస్టిక్‌ కు అంటుకున్న మంటలు.

పొగ కోచ్‌లో వ్యాపించడంతో మనుబోలు రైల్వే స్టేషన్‌లో ఆగిన రైలు.

ఘటనకు కారణమైన టికెట్ లేని వ్యక్తిని అదుపులోకి ....

బుధవారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి