వివాహానికి పుస్తె మట్టెలు అందజేత

వివాహానికి పుస్తె మట్టెలు అందజేత

ముద్ర ప్రతినిధి, మెదక్: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ లో ఎరుకల కిష్టయ్య,మంజుల కూతురు మౌనిక  పెళ్లికి కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి సౌజన్యంతో  పుస్తె మట్టెలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు టేకుమాల సత్యనారాయణ, గుండె కోటయ్య, బండమీది సాల్మన్, శాలిపేట లక్ష్మయ్య, మాసాయిపేట ప్రవీణ్, సలహాదారుడు భూమి రమేష్, కాంగ్రెస్ పార్టీ  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తిరుపతి రెడ్డి,మండల అధ్యక్షుడు శ్యామ్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.