టీటీడీ విజిలెన్స్ అదుపులో ఎమ్మెల్సీ షేక్ షాబ్జి
టీటీడీ విజిలెన్స్ అదుపులో ఎమ్మెల్సీ షేక్ షాబ్జి. నకిలీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకొచ్చినట్లు గుర్తింపు. నెల రోజుల్లో 19 సిఫార్సు లేఖలు జారీ చేసినట్లు గుర్తించిన టీటీడీ విజిలెన్స్. ఆరుగురి నుంచి రూ. 1.05 లక్షలు వసూలు చేశారు. ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాలో నగదు జమ చేసిన భక్తులు. భక్తుల ఫిర్యాదుతో ఎమ్మెల్సీ షేక్ షాబ్జిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్.