ఎమ్మెల్సీ షేక్​ సాబ్జీపై కేసు నమోదు

ఎమ్మెల్సీ షేక్​ సాబ్జీపై కేసు నమోదు

 తిరుమల: ఎమ్మెల్సీ షేక్​ సాబ్జీపై కేసు నమోదైంది. ఆయనతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు. నకిలీ ఆధార్​ కార్డులతో భక్తులకు దర్శనం చేయించారు. ఈ కేసులో ఏ1గా ఎమెల్సీ పీఏ వేణుగోపాల్​, ఏ2గా డ్రైవర్​ డేగరాజు, ఏ3గా షేక్​ సాబ్జీపై ఎఫ్​ఐఆర్​నమోదు చేశారు. సెక్షన్​420, 468, 472, రెడ్​విత్​ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.