టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2023–24 ఏడాదికి రూ. 4,411 కోట్ల అంచనాతో బడ్జెటుకు ఆమోదం తెలిపింది. తిరుమలలో రూ.5.25 కోట్ల వ్యయంతో అదనపు లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఆన్లైన్ సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తామన్న టీటీడీ చైర్మన్. ఎస్జీఎస్కాలేజీలో భవనాల నిర్మాణాలకు రూ.4.71 కోట్లు కేటాయింపు. ఏప్రిల్ చివరికల్లా శ్రీనివాస సేతును ప్రారంభిస్తామన్న టీటీడీ చైర్మన్. డిపెంబర్కల్లా చిన్నపిల్లలు ఆస్పత్రిని ప్రారంభిస్తామన్న వైవీ సుబ్బారెడ్డి.