టీటీడీ నూతన చైర్మన్‌ గా భూమన కరుణాకర్ రెడ్డి..

టీటీడీ నూతన చైర్మన్‌ గా భూమన కరుణాకర్ రెడ్డి..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ నియమించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో 2006 -2008 మధ్య టీటీడీ చైర్మన్ గా పని చేసిన భూమన.