పాక్​లో భూకంపం ....11 మంది మృతి

పాక్​లో భూకంపం ....11 మంది మృతి

పాకిస్తాన్​లో భూప్రకంపనలు. ఇస్లామాబాద్​, లాహోర్​, పెషావర్​లో కంపించిన భూమి. స్వాత్​వ్యాలీలో భూప్రకంపనలతో కూలిన పలు భవనాలు. భూకంపం ధాటికి 11 మంది మృతి. పలువురికి గాయాలు . పాకిస్తాన్​, ఆఫ్ఘఘనిస్తాన్​లో భూకంపం తీవ్రత 6.6 గా నమోదు.