పాక్లో భూకంపం ....11 మంది మృతి
పాకిస్తాన్లో భూప్రకంపనలు. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్లో కంపించిన భూమి. స్వాత్వ్యాలీలో భూప్రకంపనలతో కూలిన పలు భవనాలు. భూకంపం ధాటికి 11 మంది మృతి. పలువురికి గాయాలు . పాకిస్తాన్, ఆఫ్ఘఘనిస్తాన్లో భూకంపం తీవ్రత 6.6 గా నమోదు.