జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ
ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ ఖారే శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నారాయణ బాబును మర్యాదపూర్వకంగా కలసి పూలబోకె అందజేశారు. అనంతరం వారు పలు అంశాలపై చర్చించారు.