టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే!

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే!

ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు.


జట్టు ఇదే: రోహిత్ శర్మ(C), విరాట్ కోహ్లీ, జైస్వాల్, సూర్యకుమార్, రిషభ్ పంత్ (WK), శాంసన్ (WK), హార్దిక్ పాండ్య (VC), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్‌దీప్, బుమ్రా, సిరాజ్.


రిజర్వ్ ప్లేయర్లు- గిల్, రింకూసింగ్, ఖలీల్, ఆవేష్ ఖాన్.