గ్రూప్-2 పరీక్ష- హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

గ్రూప్-2 పరీక్ష- హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

ముద్ర,తెలంగాణ:-గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగనుండగా, పరీక్షను వాయిదా వేయాలి.. లేదా రీషెడ్యూల్ చేయాలంటూ 150 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో నేడు హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.