YS Viveka murder case: అవినాశ్... రేపు విచారణకు హాజరుకండి: సీబీఐ
కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆయన వైఎస్ వివేకా హత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే అనేకసార్లు అవినాశ్ను విచారించిన సీబీఐ.