YS Viveka murder case: అవినాశ్​... రేపు విచారణకు హాజరుకండి: సీబీఐ 

YS Viveka murder case: అవినాశ్​... రేపు విచారణకు హాజరుకండి: సీబీఐ 

కడప ఎంపీ అవినాశ్​ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆయన వైఎస్​ వివేకా హత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే అనేకసార్లు అవినాశ్​ను విచారించిన సీబీఐ.