నాకు అవినాశ్​ రెడి వల్ల ప్రాణహాని ఉంది: దస్తగిరి

నాకు అవినాశ్​ రెడి వల్ల ప్రాణహాని ఉంది: దస్తగిరి

నాకు అవినాశ్​ రెడి వల్ల ప్రాణహాని ఉందన్న దస్తగిరి.  వివేకా కేసులో  సీబీఐ విచారణ చేపట్టినప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు 300 మందిని విచారించారన్నారు.  నేను తప్పు చేశాను కాబట్టే అప్రూవర్​గా మారానన్నారు. నేను సునీతమ్మ దగ్గరగాని, సీబీఐ దగ్గరగాని రూ. 10 వేలు తీసుకున్నానని నిరూపిస్తే జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను.

అవినాశ్​ రెడ్డి పాత్ర వందకు వెయ్యి శాతం ఉందన్నారు.  అందుకే సీబీఐ మీ వైపుగా విచారణ చేస్తోందన్నారు. సీబీఐపై అన్యాయంగా, అక్రమంగా మాట్లాడుతున్నారు. అరెస్టు చేస్తారనే  భయంతో ఆరోపణలు చేస్తున్నారన్నారు.