మృతురాలి  కుటుంబానికి బియ్యం అందజేసిన బిజెపి నాయకులు

మృతురాలి  కుటుంబానికి బియ్యం అందజేసిన బిజెపి నాయకులు

సైదాపూర్ ముద్ర: హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండల దుద్దనపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన బోరగల్ల సమత కుటుంబ సభ్యులను హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి విజ్ఞప్తి  మేరకు బిజెపి మండల పార్టీ నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి 50కేజీల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైదాపూర్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మునిగంటి సంతోష్ బూత్ అధ్యక్షుడు దొమ్మాటి వీరన్ననీర్ల సతీశ్, బూత్ అధ్యక్షుడు గుజ్జిక రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.