రేపు విచారణకు హాజరు కావాలని అవినాష్​ రెడ్డికి సీబీఐ ఆదేశం

రేపు విచారణకు హాజరు కావాలని అవినాష్​ రెడ్డికి సీబీఐ ఆదేశం

రేపు విచారణకు హాజరు కావాలని అవినాష్​ రెడ్డిని  సీబీఐ ఆదేశించింది.     పార్లమెంటు సమావేశాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని   అవినాశ్​ రెడ్డి తరపు న్యాయవాది సీబీఐని  కోరారు.  అవినాష్​ అభ్యర్థన పట్ల  సీబీఐ  నిర్ణయం వెల్లడించలేదు.