రేపు విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ ఆదేశం
రేపు విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డిని సీబీఐ ఆదేశించింది. పార్లమెంటు సమావేశాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది సీబీఐని కోరారు. అవినాష్ అభ్యర్థన పట్ల సీబీఐ నిర్ణయం వెల్లడించలేదు.