కౌడిపల్లి మండలంలో బిఆర్ఎస్ అభ్యర్థి సునీత గడప గడపకు ప్రచారం

కౌడిపల్లి మండలంలో బిఆర్ఎస్ అభ్యర్థి సునీత గడప గడపకు ప్రచారం

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో  బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి సునీతా రెడ్డి శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వెంట ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ ఇంటింటి ప్రచారంలో కెసిఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.