కర్నాటకలో ఓ పోలింగ్​ కేంద్రంలో  తీవ్ర ఉద్రిక్తత

కర్నాటకలో ఓ పోలింగ్​ కేంద్రంలో  తీవ్ర ఉద్రిక్తత

కర్నాటకలో ఓ పోలింగ్​ కేంద్రంలో  తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. విజయపుర జిల్లా బస్వన్​బాగేవాడీ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. పోలింగ్​ సిబ్బందితోపాటు పోలీసులపైనా స్థానికులు దాడి చేశారు. ఎన్నికల సిబ్బంది కారును కూడా ధ్వంసం చేశారు. మసబినల్​ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్​ మధ్యలో వీవీప్యాట్​లు, ఈవీఎలు మారుస్తున్నారని ఓటర్లు ఆగ్రహించారు.