సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మంత్రి కేటీఆర్​ మండిపాటు

సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మంత్రి కేటీఆర్​ మండిపాటు
Minister KTR anger over the auction of Singareni coal blocks

సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మంత్రి కేటీఆర్​ మండిపాటు. సింగరేణి ప్రయివేటీకరణ కుట్రలపై బీఆర్ఎస్​ ఆధ్వర్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై జంగ్​ సైరన్​. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలి. ఈ నెల 8న మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం కేంద్రాల్లో మహాదర్నాలు నిర్వహిస్తాం.

సింగరేణిని ప్రయివేటీకరించబోమని 2022 నవంబరు 12న రామగుండంలో ప్రధాని మోదీ మాట ఇచ్చారు. దాన్ని ఇప్పడు తప్పారు. యూటర్న్​ తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెబుతాం.