డేటా చోరీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం
డేటా చోరీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరమైంది. 66 కోట్ల మంది డేటా లీకేజీ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు. హాజరైన ఎస్బీఐ, యాక్సిస్, పాలసీ బజార్, టెక్ మహీంద్ర. ఇప్పటికే 21 కంపెనీలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు. నిందితుడు భరధ్వాజను విచారించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.