ఓబీసీ మోర్చా కార్యదర్శిగా మొగిలి నియామకం

ఓబీసీ మోర్చా కార్యదర్శిగా మొగిలి నియామకం

ముద్ర, మల్యాల:  భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా  మండల కార్యదర్శిగా తాటిపల్లి గ్రామానికి చెందిన పారిపెల్లి మొగిలిని నియమిస్తూ విభాగం మండల అధ్యక్షుడు కొక్కెర శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా తన నియామకానికి సహకరించిన పార్టీ జిల్లా నాయకులు బింగి వేణు, పార్టీ మండల అధ్యక్షుడు నేరెళ్ల శ్రవణ్ కు మొగిలి కృతజ్ఞతలు తెలిపాడు.