ముఖేశ్​అంబానీ భూరి విరాళం

 ముఖేశ్​అంబానీ భూరి విరాళం
  • భారీగా హాజరైన సినీ తారలు

అయోధ్య : రామ్​లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రముఖ వ్యాపార వేత్త ముఖేశ్​అంబానీ భూరి విరాళాన్ని అందజేశారు. అంబానీ కుటుంబ సభ్యులంతా కలిసి రూ.2.51 కోట్లను రామ మందిరం ట్రస్టుకు అందించారు.

అలాగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా హాజరైన సినీతారలు.. అతిరథ మహారథులు జై శ్రీరామ్​అంటూ నినాదాలు చేశారు. వారిలో నటులు అబితాబ్​బచ్చన్, రజనీకాంత్, మెగాస్టార్​చిరంజీవి, పవన్​కళ్యాన్, రామ్​చరణ్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, అభిషేక్​బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ హిరానీ, మాధురీ దీక్షిత్ తదితరులు ఉన్నారు.