పీఎస్ఎల్వీ–సీ55 రాకెట్ ప్రయోగం విజయవంతం

పీఎస్ఎల్వీ–సీ55 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ కు చెందిన రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన ఇస్రో. టెల్ఈవోఎస్–2, లూమి లైట్–4 శాటిలైట్లను ప్రయోగించింది. టెల్ఈవోఎస్ ఉపగ్రహం బరువు 741 కిలోలు. లూమి లైట్–4 ఉపగ్రహం బరువు 16 కిలోలు. సింగపూర్ భూ పరిశీలనకు ఉపయోగపడనున్న ఉపగ్రహాలు. ఇస్రోకి పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 57వ ప్రయోగం.