వినాయక స్వామి వారి దేవస్థానం లో అభివృద్ధి పనుల భాగంలో మాస్టర్ ప్లాన్ పరిశీలన
కాణిపాకం ఫిబ్రవరి 2: శ్రీ స్వామివారి దేవస్థానం నందు మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా ద్రోణ కన్సల్టెన్సీ న్యూఢిల్లీ, శ్రీకార్ గారు, టీం ఆధ్వర్యంలో ఈరోజు దేవస్థానం నందు మాస్టర్ ప్లాన్ రివ్యూ నిర్వహించడం జరిగింది, దేవస్థానం పరిసరాల్లో తిరిగి పరిశీలించడం జరిగింది, వీరితోపాటు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి , మరియు దేవస్థానం ఈవో వెంకటేశు ఉన్నారు, ఈ కార్యక్రమంలో ఈ వెంకట నారాయణ ఏ. ఈలు అరవింద్, శివాంజనేయులు, కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.