రెండు కార్లను ఢీకొన్న ట్యాంకర్​...ముగ్గురి మృతి

రెండు కార్లను ఢీకొన్న ట్యాంకర్​...ముగ్గురి మృతి

చిత్తూరు: నగరి ధర్మాపురం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లను  ట్యాంకర్​ఢీకొన్నది. ఈ ప్రమాదంలో  ముగ్గురు  మృతి చెందారు. లారీ డ్రయివర్​  పరారీ ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.