గోదావరిఖనిలో సైకో వీరంగం...

గోదావరిఖనిలో సైకో వీరంగం...

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: గోదావరిఖని పట్టణంలోని ఎల్బీనగర్ సెంటర్లో శనివారం రాత్రి ఓ సైకో వీరంగం సృష్టించాడు.. స్థానికంగా పలువురు మీదికి దాడి చేయడానికి ప్రయత్నించగా.. స్థానికులు అంతా పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితక బాదారు. అనంతరం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.