మొదటిరోజు మూడు నామినేషన్లు 

మొదటిరోజు మూడు నామినేషన్లు 

ముద్ర ప్రతినిధి భువనగిరి : పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల మొదటి రోజు గురువారం భువనగిరి పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. లింగిడి వెంకటేశ్వర్లు, బేతి నరేందర్, మర్రి స్వామి లు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి హనుమంతు కే.జండగే కి అందజేశారు.