నేడు లయన్స్ నేత్ర జ్యోతి

నేడు లయన్స్ నేత్ర జ్యోతి
  • హాజరుకానున్న సునీల్ కుమార్ డాక్టర్ బాబురావు

ముద్ర ప్రతినిధి, వరంగల్: నేడు హనుమకొండలో లయన్స్ సంస్థ ఆధ్వర్యంలో నేత్ర జ్యోతి కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా గవర్నర్ కన్నా పరశురాములు తెలిపారు. రాష్ట్ర పరిధిలోని ఏడు లయన్స్ జిల్లాల నుండి ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఆయా జిల్లాల గవర్నర్లతోపాటు ఆయా జిల్లాల పరిధిలో ఉన్న కంటి ఆసుపత్రులు విజన్ సెంటర్ల ప్రతినిధులు పాల్గొననున్నట్టు తెలిపారు. 'నేత్రం ప్రధానం' భాగంలో అత్యున్నత సేవలు అందించిన వారికి సన్మానం చేస్తామని కూడా ప్రధానం చేయనున్నమని అన్నారు.

కార్యక్రమంలో ఇస్లామీ దేశాలకు కూటమి నాయకుడు ఆర్.సునీల్ కుమార్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ జి బాబురావు, మల్టిపుల్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ ఎలెక్ట్ ఈగల మోహన్రావు, తెలంగాణ జిల్లాల గవర్నమెంట్ టీం సభ్యులు, జిల్లాకు చెందిన జిల్లా గవర్నర్ ఎలెక్ట్ అండ్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొననున్నట్టు వివరించారు.