కిమ్స్ హాస్పటల్లో  బాలున్ని పరమార్సించిన అలంపూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే డాక్టర్ వి. యం. అబ్రహం

కిమ్స్ హాస్పటల్లో  బాలున్ని పరమార్సించిన అలంపూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే డాక్టర్ వి. యం. అబ్రహం

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : రాజోలీ మండలం ముండ్లదిన్నె గ్రామానికి చెందిన సహాకార డైరెక్టర్  జి. వెంకట్రామన్ గౌడ్, మనువడు జ్ఞనేశ్వర్ కు జ్వరం, ఉపిరితిత్తుల్లొ నెమ్ముతో కిమ్స్ హాస్పటల్లో చికిత్సపొందుతున్న విషయాన్ని ఎమ్మెల్యే వి. ఎం. అబ్రహం తెలుసుకొని పిల్లవాడిని పరమార్షించి తగుజాగ్రత్తలను తీసుకోవాలని వైద్యులను సుచించారు. లక్ష్మీదేవి, పరమేష్ గౌడ్, పెద్దింటి నాగేష్ ఉన్నారు.