ఓటు హక్కు వినియోగించుకున్న BRS పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి..

ఓటు హక్కు వినియోగించుకున్న BRS పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి..

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: తిమ్మాజీపేట్ మండలంలోని తన స్వగ్రామమైన నేరాళ్లపల్లి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న నాగర్ కర్నూల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే  మర్రి జనార్దన్ రెడ్డి,ఆయన సతీమణి మర్రి జమున, డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలు పెద్దఎత్తున హాజరై రాజ్యాంగం కల్పించిన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని కోరారు...